Saturday, May 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు.. విరామం ఇచ్చాం: రాజ్‌నాథ్‌సింగ్‌

ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు.. విరామం ఇచ్చాం: రాజ్‌నాథ్‌సింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, ఇచ్చింది విరామమే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. పాకిస్థాన్‌ మరోసారి తప్పు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ‘‘భారత్‌ నౌకాదళం పరాక్రమాన్ని పాక్‌ ఇంకా చూడలేదు. ఈ సారి పాకిస్థాన్‌కు కోలుకునే అవకాశం కూడా ఉండదు. పాక్‌ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవాదుల్ని అప్పగించాలి. ముఖ్యంగా హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజహర్‌ను అప్పగించాలి’’అని అన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -