- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : తెలంగాణ రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్పమొoడయ్య, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, ఆకుల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -