Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య పరామర్శ.!

మృతుని కుటుంబానికి పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య పరామర్శ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కిషన్ రావు పల్లి గ్రామానికి కోరెవెన రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.శనివారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య మృతుని కుటుంబానికి పరామర్శించి సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ డైరెక్టర్ బండారి నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్,అడ్వాల మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -