- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కిషన్ రావు పల్లి గ్రామానికి కోరెవెన రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.శనివారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య మృతుని కుటుంబానికి పరామర్శించి సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ డైరెక్టర్ బండారి నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్,అడ్వాల మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -