- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన బియ్యని రాజమౌళి తండ్రి బియ్యని లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య మంగళవారం పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, అడ్వాల మహేష్, రాజు నాయక్, కిషన్ నాయక్, బండారి నర్సింగరావు పాల్గొన్నారు.
- Advertisement -