Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షానికి నీట మునిగిన వరిపంట

వర్షానికి నీట మునిగిన వరిపంట

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని తుక్కోజివాడి గ్రామ శివారులో శనివారం కురిసిన భారీ వర్షానికి వరిపొలం మునిగింది. ఉంది భారీ వర్షాలకు వరిపొలంనీట మునిగీపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad