Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యత ప్రమాణాలతో వరి ధాన్యాన్ని విక్రయించాలి: ఏఈవో రాకేష్ 

నాణ్యత ప్రమాణాలతో వరి ధాన్యాన్ని విక్రయించాలి: ఏఈవో రాకేష్ 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
రైతులు తమ వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలతో వరి కొనుగోలు కేంద్రంలో విక్రయించి లబ్ధి పొందాలని ఏ ఈ ఓ రాకేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులనుదేశించి మాట్లాడుతూ…. తుపాన్ నేపథ్యంలో రైతులు తమ వరి ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వరి కోతలు చేపట్టకూడదని, సాధారణ వాతావరణం నెలకొన్న తర్వాతనే వరి కోతలు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -