నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలను ఎంపీడీవో శ్రీనివాస్ పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాల ఆవరణలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసిన ఎంపీడీవో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులందరికీ గ్రామ పెద్దలకు , మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీఓ రాము, పంచాయతీరాజ్ డిఇ మధు , పి ఆర్ ఏ ఈ శ్రీకాంత్, ఏపీవో తులసి రామ్ , సి ఓ కాశీనాథ్, టి ఏ లు, ఎఫ్ఏలు మండల కేంద్రానికి సంబంధించిన గ్రామ పెద్దలు, మండల పరిషత్ సిబ్బంది అనిల్ , గంగాధర్ , ప్రవీణ్ , వాణి , భూమ గౌడ్ , సృజన్, కిరణ్, మస్నాజీ, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES