- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల కేంద్రలతోపాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి నుండే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. యువకులు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు.
- Advertisement -