- Advertisement -
– ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
– తహశీల్దార్ అనుమతి వుపేట
నవతెలంగాణ – అశ్వరావుపేట
మండలంలోని నందిపాడు, కుడుములు పాడు ఇసుక రీచ్ ల్లో అనుమతి పొంది అనంతారం చెరువు నుండి ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్ లను బుధవారం స్థానిక పోలీస్ లు స్టేషన్ కు తరలించారు. దీంతో యజమానులు తహశీల్దార్ అనుమతితో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేస్తున్నామని అనుమతి పత్రాలు చూపడంతో పోలీస్ లు విడుదల చేసారు. ఈ విషయం అయి తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారుల అభ్యర్ధన మేరకు మున్సిపల్ కమీషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్టర్ తాతారావు పేరు ఇసుక సరఫరా కు అనుమతి ఇచ్చామని తెలిపారు.
- Advertisement -