- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని,పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్) ( ఏపీఈ &ఐపిసిహెచ్ ) ఏడవ మరియు తొమ్మిదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు 31- అక్టోబర్ నుండి 06- నవంబర్2025 వరకు నిర్వహించ బడతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ డాక్టర్ కే.సంపత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.
- Advertisement -