Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కేసు..విచారణకు బయల్దేరిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసు..విచారణకు బయల్దేరిన కేసీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను నేడు సిట్‌ విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రవల్లి నుంచి ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. కేసీఆర్‌ వాహనంపై కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. ఆయన వారికి అభివాదం చేస్తూ వెళ్లారు. కాన్వాయ్‌ వెంట భారీగా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని నివాసంలో సిట్‌ అధికారులు కేసీఆర్‌ను విచారించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -