- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని భవిత కేంద్రంలో గురువారం ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు నవీన్ సాయి వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులకు వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భవాని, ఐఆర్పి మహేందర్, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -