నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సఖి సెంటర్ ను విజిట్ చేశారు. సఖి సెంటర్ ని విజిట్ చేసి షెల్టర్ లో ఉన్న భాధిత మహిళాలతో మాట్లాడారు. గృహహింస, చీటింగ్ కేసు బాధితులతో మాట్లాడారు. 181 కాల్స్ డాష్ బోర్డు, మిషన్ శక్తి డాష్ బోర్డు ని చెక్ చేశారు. ఫాలోఅప్ అండ్ కేసు రిజిస్టర్స్ తనిఖీ చేశారు. సఖి సెంటర్ కేసెస్ ఫాలో అప్ విధానం అండ్ సఖి మెయింటెనెన్స్ బాగుందని, భాధిత మహిళలకు అన్ని రకాల సేవలని సకాలంలో అందిస్తున్నారని సిబ్బంది ప్రశాంచించడం జరిగింది అలాగే సఖి సెంటర్, భరోసా మరియు ఐసిపిఎస్ అన్ని ఒకే దగ్గర ఉంటే బాగుంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో రసూల్ బీ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, సుదం లక్ష్మి , సిద్దయ్య, స్నేహ సొసైటీ అండ్ సఖి సెక్రటరీ, భానుప్రియ, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ చైతన్య, డిసి పిఓ, సఖి సిబ్బంది పాల్గొన్నారు.
సఖి సెంటర్ ను విజిట్ చేసిన పోలీస్ కమిషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES