- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుబేదారీ పోలీస్స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు.
- Advertisement -