- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట
మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు పొలిటికల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.
- Advertisement -