- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేదల పెన్నిదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.మంత్రి 56వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శుక్రవారం మండలంలోని నాచారంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ, మల్లారంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగన్నపేట రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -