- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సికింద్రాబాద్ పోస్టాఫీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విష్ణు జ్యోతి పెద్ద కుమారుడు ఉత్తేజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఎంపికయ్యారు. గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించిన ఉత్తేజ్ హైద రాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని అందుకు న్నారు. ఈ సందర్భంగా ఉత్తజ్కు ఆయన తల్లితో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
- Advertisement -