Sunday, December 28, 2025
E-PAPER
Homeజాతీయంకల్వరి శ్రేణి జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి

కల్వరి శ్రేణి జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కల్వరి క్లాస్‌ సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రయాణించారు.  త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్‌ కూడా అయిన రాష్ట్రపతి  కర్ణాటకలోని కార్వార్‌ నౌకాదళ స్థావరం నుండి ఈ జలాంతర్గామిలో బయలుదేరారు.  రాష్ట్రపతితో పాటు  నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠి కూడా ఉన్నారు.  కల్వరి శ్రేణి  జలాంతర్గామిలో రాష్ట్రపతి  ప్రయాణించడం ఇదే మొదటిసారి.  గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కల్వరి శ్రేణి సబ్‌మెరైన్‌లో ప్రయాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -