- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని రామ్ మందిర్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామానికి చెందిన ఏ సీరిల్ రావు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టినారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెచ్ఎం జంగం అశోక్ శాలువ పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవి, ప్రభాకర్ రావు, గంగాధర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -