- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల 6వ తేదీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 25 లో ప్రజలనుండి ఆర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.
- Advertisement -