Sunday, October 12, 2025
E-PAPER
Homeజిల్లాలుసోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 13 నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి ,వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు రావొచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -