- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల నూతన పంచాయతీ పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజరాజేశ్వర ప్రసాదం అందజేస్తున్నారు. ఆదివారం మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామ పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే పీఏ రమణ ప్రసాదాలు అందజేశారు. అయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
- Advertisement -



