Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొడపాక రాజన్నను పరామర్శించిన రజిని కుమార్ బీరెల్లి

కొడపాక రాజన్నను పరామర్శించిన రజిని కుమార్ బీరెల్లి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన కోడపాక రాజయ్య అనారోగ్య కారణంగా భూపాలపల్లి లోని వంద పడకల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ప్రజా నాయకుడు బీరెల్లి రజిని కుమార్ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ క్రమంలో రాజయ్యకు అధైర్య పడొద్దు.. మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రాజయ్యకు మెరుగైన వైద్యం ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -