Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుజూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ

జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్‌ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా, జూన్‌ 3 నుంచి 5వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో రామ్‌దర్బార్‌ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -