- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్ల భద్రత, సేవలను పెంచేందుకు వీలుగా కేవైసీ అప్టేడ్ కోసం వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలని స్పష్టం చేసింది. చివరి తేదిని గుర్తు చేస్తూ కనీసం 3 సార్లు, గడువు ముగిశాక 3 సార్లు నోటీసులు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ పథకాల కింద డీబీటీ, ఈబీటీ, స్కాలర్ షిప్స్ కోసం భారీగా తెరిచిన పీఎం జన్ ధన్ ఖాతాల ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
- Advertisement -