- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఇందిరమ్మ ఇండ్లపై భువనగిరి ఆర్టీవో ఎం కృష్ణారెడ్డి ఇసుక, ఇటిక మెటీరియల్ సప్లయర్స్, మేస్త్రి యూనియన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ .. ఆర్డీవో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ ను ప్రజలకు అందుబాటు ధరలో సప్లై చేయాలని, ప్రభుత్వ నిబంధనకు అనుకూలంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, రూరల్ ఎస్సై అనిల్ కుమార్, మున్సిపల్ డిఈ పాల్గొన్నారు.
- Advertisement -



