Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ అరవింద్ ను కలిసిన రెడ్ క్రాస్ బృందం 

ఎంపీ అరవింద్ ను కలిసిన రెడ్ క్రాస్ బృందం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ను శనివారం ఆయన నివాసంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ దత్తత తీసుకున్న ఫులాంగ్ పాఠశాలకు ఒక అంబులెన్స్, ఒక ఆర్ ఓ ప్లాంట్‌ను అందించడం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిసామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, డా.  శ్రీశైలం, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -