- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని గుండ్ల చెరువులో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ సోమవారం చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ న్యాలకంటి వాసు కాంగ్రెస్ పట్టణ నాయకులు వెంకటగిరి, భుపెందర్, రాజు భాయ్, చిట్టి రెడ్డి, ప్రసాద్, భగత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



