- Advertisement -
నవతెలంగాణ- సారంగాపూర్
మండలంలోని ప్యారమూర్ గ్రామంలో చెడిపోయిన చేతి పంపులను గురువారం గ్రామ సర్పంచ్ వర లక్ష్మీ మరమ్మత్తు చేయించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెలిపారు. ఈ కార్యక్రంలో నాయకులు సాయన్న ,పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -



