- Advertisement -
నవతెలంగాణ – మద్దూరు : మద్దూరు మండలంలోని రేబర్తి, గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు బురద గా మారడంతో పంచాయతీ కార్యదర్శి మాధవ్ జాదవ్, మొరంపోసి మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. గ్రామంలోని రోడ్లపై మొరం పోసి మరమ్మతులు చేశామన్నారు.
- Advertisement -