Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాలనీ సమస్యలు పరిష్కరించాలని వినతి

కాలనీ సమస్యలు పరిష్కరించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీవాసులు కాంగ్రెస్ నాయకులు చిక్కు సుభాష్  ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కలిసి కాలనీ యొక్క సమస్యలను వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కాలనీవాసులు, కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad