Saturday, January 31, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ వార్తకు స్పందన 

నవతెలంగాణ వార్తకు స్పందన 

- Advertisement -

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీకి మరమ్మత్తులు
నవతెలంగాణ – బాల్కొండ 

మండల పరిధిలోని వన్నెల్ బి గ్రామంలో గల 12 వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ తో నీళ్లు డ్రైనేజీలో పారుతున్నాయని అధికారులు చర్యలు చేపట్టాలని “డ్రైనేజీలో మిషన్ భగీరథ నీళ్ళు” అనే వార్త నవతెలంగాణలో శుక్రవారం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి, సమస్యను పరిష్కరించిన నవతెలంగాణ కు కాలనీవాసులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -