Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంగ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..

గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : గురువారం మద్ది కొండ, కన్నాయిగూడెం రెవెన్యూ విలేజ్ ల పరిధిలోని, మద్ది కొండ, కన్నాయిగూడెం పంచాయితీలలోని ఈ రెండు ప్రధాన గ్రామాలతో పాటు మరో  రెండు ఆవాస గ్రామాలైన చెన్నా పురం, గోపన్న గూడెంలలో మొత్తం నాలుగు గ్రామాల్లో గురువారం రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో తహశీల్దార్ రామక్రిష్ణ, డీటీ హుస్సేన్, ఆర్ఐ లు పద్మావతి, క్రిష్ణ,ఎస్.ఏ లు లక్ష్మయ్య, చైతన్య, ఆర్.ఏ లు ఎం.రమేష్, శ్రీశైలం, టైపిస్ట్ టి.పీ వెంకన్న, చైన్ మెన్ సన్యాసిలు, కార్యదర్శులు సమ్మయ్య, శోభన్ బాబులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad