- Advertisement -
నవతెలంగాణ ఆలేరు రూరల్
ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ఇటీవల మరణించిన కందుల నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి కీ.శే. పరిదే మల్లయ్య జ్ఞాపకార్థంగా శనివారం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సభ్యులు తమవంతు సహాయంగా ఈ చేయూత అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బండ రాజబాబు,శ్రీరాముల రాజు,మామిడలా మణికంఠ,ఎర్ర మధు,జంగిటి నరేష్,గౌడ కిరణ్,గౌడ సంతు తదితరులు పాల్గొని మృతుని కుటుంబానికి ధైర్యం చెప్పి,అవసరమైన సహాయం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు.
- Advertisement -



