Sunday, June 15, 2025
E-PAPER
Homeజిల్లాలుమృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత ..

మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత ..

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన ఏడూర్ల పాపమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అంతరం వారి కుటుంబానికి 50 కేజీల ఫైన్ రైస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడూర్ల పాపమ్మ చాలా మంచివారు అని, వారు మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఇర్స వడ్ల భవాని నారాయణ, ఏ సి ఎస్ డైరెక్టర్ కాయితి లింగాచారి, కాలేశ్వరం వీరాచారి, దాయ వెంకటేశ్వర్లు (కోడి), వంగరి సదయ్య గోసంగి స్వామి, వంగరి రమేష్, కోటి, దామోదర్, మొక్కటి నాగయ్య, ఏడూర్ల లక్ష్మీనారాయణ, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -