Thursday, March 12, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైద్రాబాద్ : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీ కొనడంతో ఐదుగురు మరణించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవల కర్నూలు జిల్లాలోనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -