Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు

సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం వద్ద సిసి రోడ్డు నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ విషయం మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ గుండేటి అచ్చల్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కల్పన తెలిపారు. ఈ సందర్బంగా ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -