Tuesday, December 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మాంజా అమ్మేవారి సమాచారమిస్తే రూ.5వేలు..

మాంజా అమ్మేవారి సమాచారమిస్తే రూ.5వేలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పతంగులు ఎగురవేయడంలో మాంజా వినియోగంపై పోలీసులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా కొన్ని చోట్ల ఈ మాంజాను వినియోగిస్తున్నారు. దీనిని రహస్యంగా అమ్ముతున్నవారి సమాచారం తనకు ఇవ్వాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రజలను కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా రూ.5వేల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి కేసులు పెట్టేలా చూస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -