- Advertisement -
నవతెలంగాణ – ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ.. ఓ దశలో 28 పైసలు తగ్గి 90.14కు చేరింది. దీంతో ఈ విలువ తొలిసారి ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల ప్రాంతంలో 90.12 వద్ద ట్రేడ్ అవుతోంది.
- Advertisement -



