- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా మండలంలో రేపు మద్యం అమ్మకాలు నిషేదమని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సౌజన్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వహాకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ శాంతియుత వాతావరణంలో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ఎస్ఐ సూచించారు.
- Advertisement -