- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం సీఎం కబ్ క్రీడా పోటీలను సర్పంచ్ తిరుపతి లలిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు, ఎస్సై కే చంద్రమోహన్, ఎంపీడీవో వి కమలాకర్, పిఆర్టియు మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



