Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రికి విలేకరుల సన్మానం

సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రికి విలేకరుల సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రికి మద్నూర్ మండల కేంద్ర విలేకరులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ మేస్త్రి విలేకరులతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం విలేకరులు తమకు సలహాలు సూచనలు అందించాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో హనుమాన్లు సంగయ్యప్ప నవనీత్ పండరి నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -