- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళ శక్తికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేని రుద్రారం హైస్కూల్ ప్రాధానోపాధ్యాయురాళ్ళు అనిచేటి శైలజ,కోయల అరుణలు అన్నారు. శనివారం పాఠశాలలో సావిత్రిబాయి పూలే 195 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా గ్రామ సర్పంచ్ చంద్రగిరి అశోక్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్,గాద గట్టయ్య,జాడి రాజశేఖర్,భాష్క అశోక్,జాడి సమ్మయ్య హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- Advertisement -



