- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రథమ్ ఎన్జీవో ఆధ్వర్యంలో మండలంలోని కొండంపెట గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో పాఠశాల సంసిద్ధత మేళా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. తల్లుల ముందే పిల్లలు యొక్క అభివృద్దులు చేయిస్తూ చూపించారు. వారికి ఏ విధంగా చదువు నేర్పించాలి, మెటేరియల్ పెట్టి చూపిస్తూ నేర్పించారు. 5 అభివుద్దుల గురించి అవగాహన కల్పించి, వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ కోఆర్డినేటర్ జి.సమ్మయ్య, అంగన్ వాడి టీచర్లు ఎన్.కల్యాణి, ఈ.సరితా, స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి రజిత, ఆయాలు, కిశోర బాలికలు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -