- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్ (D) పర్వతగిరి(M) శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నారం షరిఫ్ వెళ్లి వస్తున్న ట్రాక్టర్, సంగెం(M) తీగరాజుపల్లి రోటర్ డ్యామ్ స్కూల్ వ్యాన్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో విద్యార్థులు, ట్రాక్టర్ లో ఉన్నవారు గాయపడ్డారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగారతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



