- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : బడిబాటలో భాగంగా మంగళవారం ఇద్దరు ఫ్లోరోసెంట్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను ( అల్తాఫ్ 8వ తరగతి, 9వ తరగతి అమీర్ ఇంగ్లీష్ మీడియం )శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు వెనిగళ్ళ సురేష్ రాజయ్య గంగ కిషన్ రాజేంద్రప్రసాద్ మోహన్ చేర్పించారు.
- Advertisement -