- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రభుత్వ ఐటిఐ ఎటిసి భువనగిరిలో రెండో విడత అడ్మిషన్ల కొరకు 22 జూలై నుంచి 31 వరకు వెబ్సైట్లో 2025-26/27 సం. నకు https:-//iti.telangana.gov.in నందు అర్హులైన (8వ, 10వ తరగతులు పాసైన ) ఆసక్తిగల అభ్యర్థులు online లో Rs100 ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటిఐ ఇన్చార్జి ప్రిన్సిపల్ జి ఎస్ రామానంద్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న తదుపరి మీకు అలాట్మెంట్ అయిన ఐటిఐ /ఏటిసికి, ట్రేడ్ కల్గిన అలాట్మెంట్ కాపీ తో పాటు,అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జీరాక్స్ సెట్ తో రాగలరని ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -