Friday, September 19, 2025
E-PAPER
Homeకరీంనగర్Serf: సెర్ఫ్ సిబ్బంది బదిలీలు

Serf: సెర్ఫ్ సిబ్బంది బదిలీలు

- Advertisement -



– గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఆదేశాల మేరకు 53 మందికి స్థానచలనం


నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేశారు. జిల్లాలోని ఎల్ 2, ఎల్ 1, ఎంఎస్ సీసీఎస్ 53 మంది ఉద్యోగులకు శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కౌన్సిలింగ్ నిర్వహించి, బదిలీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి,,అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -