Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐని కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

ఎస్ఐని కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన విఠల్ ను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్, పట్టణ అధ్యక్షులు బొచ్చు ఈశ్వర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఐ విఠల్ మాట్లాడుతూ.. పరకాల ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణలో కలిసి రావాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -