Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పరకాల కోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన శైలజ...

పరకాల కోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన శైలజ…

- Advertisement -
  • – బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం 
    నవతెలంగాణ -పరకాల 

    పరకాల కోర్టు అదనపు న్యాయమూర్తిగా శ్రీవల్లి శైలజ గురువారం బాధ్యతలు చేపట్టారు. పరకాల, నడికూడ, దామెర మండలాలతో కలిపి గత నాలుగు సంవత్సరాల క్రితం అదనపు కోర్టు ఏర్పడడం జరిగింది. అప్పటినుండి అదనపు న్యాయమూర్తి నియామకం కాలేదు ఈ క్రమంలో గురువారం అదనపు న్యాయమూర్తిగా శైలజ బాధ్యతలు స్వీకరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారిని ప్రధాన న్యాయమూర్తి సాయి శరత్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల భద్రయ్య ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, ఏ జి పి మెరుగు శ్రీనివాస్, బార్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు కూకట్ల శ్రీనివాస్, చంద్రమౌళి, పరమేశ్వర్, సాబీర్, రాహుల్, విక్రమ్, చంద్రమోహన్, రాజు, సురేష్, రమేష్, రవికుమార్, లక్కం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad